నేడు ఢిల్లీ వెళ్ళనున్న రోశయ్య, డిఎస్

ఇప్పటికేరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి సీఎం రోశయ్య నివేదిక పంపినట్లు తెలిసింది. రోశయ్య అనుకూల వర్గం వై.ఎస్. ప్రవేశపెట్టిన పథకాలను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు జగన్ వర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది. పరస్పర విరుద్ధ భావనల నేపథ్యంలో సీఎం, డీఎస్ ల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో లైలా తుపాను ప్రభావం, కేంద్రసాయం తదితర అంశాలపైచర్చించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను సీఎం వారి దృష్టికి తీసుకెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications