హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యకు స్వల్ప అస్వస్థత

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య న్యూఢిల్లీలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు బయలుదేరే ముందు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. ఆయన రక్తంపోటు పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం హైదరాబాదు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అస్వస్థత నుంచి కోలుకోగానే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X