సౌదీ ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మరణం

Saudi Arabia
కరీంనగర్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. వీరు కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందినవారు. ఆయిలో ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మూడు రోజుల క్రితమే సౌదీ అరేబియాలోని రియాద్ కు వెళ్లారు.

మరణించిన ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారే. ఓ వ్యక్తితో పాటు అతని కుమారుడు, అల్లుడు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇస్లాంపూర్ లోని ఆ కుటుంబ సభ్యుల్లో విషాద వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+