యాత్ర వద్దన్న మొయిలీ: సంప్రదించి చెప్తానన్న జగన్

జగన్ వరంగల్ జిల్లా యాత్ర రద్దయ్యే సూచనలున్నాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య చెప్పారు. ఆయన గురువారం ఉదయం మొయిలీని కలిసి తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జగన్ యాత్రను అనుమతించవద్దని కోరారు. మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణ పరిస్థితుల దృష్ట్యా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని రాజయ్య జగన్ ను కోరారు.












Click it and Unblock the Notifications