మహబూబాబాద్ పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి

కాంగ్రెసు పార్టీ నాయకులపై రాళ్లతో దాడికి దిగిన సందర్భంలో కాల్పులు జరిగాయని అంటున్నారు. కాంగ్రెసు నాయకుల అంగరక్షకులు మాత్రమే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లోనే ఆందోళనకారులు మరణించారనే వాదన వినిపిస్తోంది. శాసనసభ్యురాలు కొండా సురేఖ వర్గీయులు కాల్పులు జరిపారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జగన్ యాత్ర నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను చెప్పినా వినకుండా జగన్ యాత్రకు బయలుదేరడం పట్ల ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాజా పరిస్థితిని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. మహబూబాబాద్ కు కడప మనుషులు కూడా చేరుకున్నారు. వారు మహబూబాబాద్ రైల్వే స్టేషనులో మోహరించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications