వైయస్ జగన్ మొండిగా వ్యవహరించారు: మంత్రి వెంకటరెడ్డి

జగన్ కు ఆవేశం కూడదని, ఆలోచన కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రాజకీయం కోసమే కొందరు గొడవ చేశారని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని ఉండాల్సిందని మరో మంత్రి దానం నాగేందర్ కూడా అన్నారు. పార్టీ అధిష్టానం మాటను జగన్ విని ఉండాల్సిందని ఆయన అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications