వైయస్ జగన్ మొండిగా వ్యవహరించారు: మంత్రి వెంకటరెడ్డి

జగన్ కు ఆవేశం కూడదని, ఆలోచన కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రాజకీయం కోసమే కొందరు గొడవ చేశారని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని ఉండాల్సిందని మరో మంత్రి దానం నాగేందర్ కూడా అన్నారు. పార్టీ అధిష్టానం మాటను జగన్ విని ఉండాల్సిందని ఆయన అన్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications