వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో భేటీ తర్వాత చిరంజీవి రాజకీయ వేదాంతం
పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇరుపార్టీలూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతానికి రాజ్యసభ బరినుంచి తప్పుకోవాల్సిందిగా సోనియా గాంధీ విజ్ఞప్తి చేయగా, పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామంటూ చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ సమావేశం రాజ్యసభ ఎన్నికల వరకే పరిమితమైందని, భవిష్యత్తులో తలెత్తే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ముందుకెళతామంటూ చిరంజీవి ఆ తర్వాత విలేకరులకు చెప్పారు. ఉదయం 12 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టిన చిరంజీవి సాయంత్రం ఆరు గంటలకు సోనియాగాంధీని కలిశారు.
Comments
సోనియా గాంధీ చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు న్యూఢిల్లీ sonia gandhi chiranjeevi new delhi prajarajyam congress
Story first published: Sunday, May 30, 2010, 10:41 [IST]