జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రకటన

కోత తీర్మానాలపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా శిబూ సోరేన్ ఓటు వేయడంతో జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. సొరేన్ వైఖరిపై మండిపడిన బిజెపి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధపడింది. అయితే, తదుపరి చర్చల్లో ఓ రాజీ ఫార్ములా కుదరడంతో రొటేషన్ పద్ధతిపై బిజెపి, జెఎంఎం అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి శిబూ సొరేన్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో బిజెపి సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
శాసనసభలో బల నిరూపణ చేసుకోవాల్సిన స్థితిలో సొరేన్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థితిలో గవర్నర్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించింది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications