స్దానిక సంస్ధల ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయభేరీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన 81 పురపాలక, నగర పాలక సంస్థల్లో, తృణమూల్ పార్టీ 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెసు పార్టీలు చిత్తుగా ఓడాయి. కాగా వచ్చే ఏడాది జరుగనున్న శాసససభ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని మమతా బెనర్జీ పార్టీకి ఎనలేని ప్రజల ఆదరణ లభించింది. ఫలితంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరిస్తారని మమతా విశ్వాసాన్ని ప్రజలు వమ్ము చేయలేదు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. తృణమూల్ పార్టీపై ప్రజలు అమితమైన నమ్మకం ఉంచారని చెప్పారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications