స్దానిక సంస్ధల ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయభేరీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన 81 పురపాలక, నగర పాలక సంస్థల్లో, తృణమూల్ పార్టీ 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెసు పార్టీలు చిత్తుగా ఓడాయి. కాగా వచ్చే ఏడాది జరుగనున్న శాసససభ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని మమతా బెనర్జీ పార్టీకి ఎనలేని ప్రజల ఆదరణ లభించింది. ఫలితంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరిస్తారని మమతా విశ్వాసాన్ని ప్రజలు వమ్ము చేయలేదు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. తృణమూల్ పార్టీపై ప్రజలు అమితమైన నమ్మకం ఉంచారని చెప్పారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications