వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దానంపై కేసు: సబితా ఇంద్రారెడ్డితో వాగ్వివాదం
ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానం, సబితల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ఒ మంత్రిపై కేసు నమోదు కావడం దురదృష్టకరమని సబితా ఇంద్రారెడ్డి అన్నట్లు తెలుస్తోంది. దానికి దానం తీవ్రంగా ప్రతిస్పందిస్తూ సబితా ఇంద్రారెడ్డిపై వివాదానికి దిగారు. రాంరెడ్డి ఎవరో తనకు తెలియదని నాగేందర్ అన్నారు.
Comments
Story first published: Saturday, June 5, 2010, 15:53 [IST]