సత్యం రామలింగ రాజుకు తగ్గని వ్యాధి: కేసు విచారణ వాయిదా

సత్యం కేసులో సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని ఏ అభియోగాలపై విచారణ జరుపుతారో ముందు తేల్చాలని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. మూడు ఛార్జిషీట్లు కలిపి ఒకే కేసుగా విచారణ జరపాలని వారు కోరారు. ప్రస్తుత దశలో వీడియో కాన్ఫరెన్స్ విచారణ అవసరమే లేదని అన్నారు. ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆయనకు హైపటైటిస్ బి తీవ్రంగా ఉందని 24 వారాల పాటు చికిత్స అవసరమని వైద్యులు నివేదికలో చెప్పారు.












Click it and Unblock the Notifications