భోపాల్ సంఘటనపై సోనియా క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు నాయుడు

జలయజ్ఞంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అవినీతిపై ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ధైర్యం ఉంటే పొన్నాలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ లోగా ధరలు తగ్గించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం నుంచి దిగిపోతాయా అని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications