వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హత్య కేసు నుంచి శిబూ సొరేన్ కు విముక్తి
కుడ్కో గ్రామంలో సొరేన్ నాయకత్వంలోని గ్రూప్ ఖిరోదర్ సింగ్, చుండీ సింఘ్ అనే వ్యక్తులను హత్య చేశాడని బహదూర్ సింగ్ అనే వ్యక్తి చేసిన ఆరోపణపై 1974 ఏప్రిల్ 15వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. 1978లో చార్జీషీట్ దాఖలైంది. ఈ కేసులో ఎనిమిది మందికి విముక్తి లభించగా సొరేన్ పై కేసు సాగుతూ వచ్చింది.
Story first published: Tuesday, June 15, 2010, 12:52 [IST]