వైయస్ జగన్ కు దిమ్మదిరిగే షాక్: నో పర్మిషన్
వద్దన్నా వరంగల్ పర్యటన కోసం మొండిపట్టు పట్టడం, కొనసాగించాలని ప్రయత్నించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై విమర్సలు చేయడం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగన్ పరామర్శల యాత్రతో భారీ హంగామా సృష్టించారు. దివంగత సోమసుందర్రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శ, మల్లాది విష్ణు తండ్రి అంతిమయాత్రలో పాల్గొనేందుకంటూ జగన్ ఈ పర్యటనలో చేసిన అట్టహాసాలను పార్టీ నాయకులెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ తమతో సంబంధం లేకుండా, తమను తప్పు పట్టేలా వ్యవహరించడం అధిష్టానానికి మింగుడు పడడం లేదు.
Comments
వైయస్ జగన్ కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ ys jagan kvp ramachandar rao congress odarpu yatra hyderabad
Story first published: Thursday, June 17, 2010, 8:22 [IST]