వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమ్రాట్ దహాల్ ను పెళ్లాడిన మనీషా కొయిరాల
సుమన్ రాజనాథన్, నటుడు గోవిందా సతీమణి సునీతా వివాహ వేడుకకు హాజరయ్యారు. విందులో నేపాల్, భారత్, కాంటినెంటల్ వంటకాలను వడ్డించారు. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకల్లోని ప్రధాన కార్యక్రమం శనివారం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం - పూజా కార్యక్రమాలు నిర్వహించాక వధువు వరుడి ఇంటికి వెళుతుంది. ఆదివారం జరిగే భారీ విందు కార్యక్రమానికి 3వేల మంది అతిథులను ఆహ్వానించారు.
Comments
Story first published: Saturday, June 19, 2010, 11:57 [IST]