ఆటో. సుమో ఢీ, శ్రీకాళహస్తి సమీపంలో ముగ్గురు మృతి
మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రెండు క్వాలిస్ వాహనాలు ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. మదనపల్లె రూరల్ మండలంలో శుక్రవారం రాత్రి ఓ క్వాలిస్ వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాల్లో గాయపడ్డ వారు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Sunday, June 20, 2010, 13:37 [IST]