ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మోకాలికి గాయం

దీంతో ఇన్ఫోసిస్ సీఈవో గోపాలకృష్ణన్ నారాయణమూర్తి బదులు సదస్సులో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నారాయణమూర్తికి రెండు, మూడు వారాల క్రితం మోకాలికి గాయమైందని..అందుకే ఆయన రాలేకపోయారని చెప్పారు. ఎక్కువగా పర్యటనలు చేయొద్దని వైద్యులు సూచించినట్లు వివరించారు. భారత ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన నారాయణమూర్తి వివిధ వర్సిటీల్లో ఉపన్యసించేందుకు తరచూ విదేశాలకు వెళ్తుంటారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications