శ్రీనగర్ నూర్ బాగ్ పోలీసు కాల్పుల్లో వ్యక్తి మృతి

దీంతో పోలీసులు ఆత్మరక్షణగా కాల్పులు జరపడంతో ఒక ఆందోళకారుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు కాల్పులతో నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications