వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రో ధరలపై దిగొచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య
కాగా, పెంచిన పెట్రో ధరలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కట్టెలపై వంటలు వండుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ కార్యకర్తలు కూడా హైదరాబాదులో ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లో ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కొన్ని చోట్లు రాస్తారోకోలు కూడా నిర్వహించాయి.
Comments
Story first published: Saturday, June 26, 2010, 13:06 [IST]