పెట్రో ధరలపై దిగొచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య

కాగా, పెంచిన పెట్రో ధరలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కట్టెలపై వంటలు వండుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ కార్యకర్తలు కూడా హైదరాబాదులో ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లో ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కొన్ని చోట్లు రాస్తారోకోలు కూడా నిర్వహించాయి.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications