నాగ వైష్ణవి హత్య కేసులో నా ప్రమేయం లేదు: జోగి రమేష్

నాగ వైష్ణవిని వారే హత్య చేసినట్లు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన అన్నారు. నిందితులను పట్టుకోవడం తాను ప్రముఖ పాత్ర పోషించానని, దాని వల్ల కూడా తనపై మోర్ల శ్రీనివాస్ ఆరోణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. కేసును నీరు గార్చడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మోర్ల శ్రీనివాస్ ఆరోపణలను బిసి నేత పలగాని ప్రభాకర్ భార్య నర్మదా దేవి కూడా ఖండించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications