జగన్ ఓదార్పుపై హైకమాండ్ మాటే : వీరప్ప మొయిలీ

మొయిలీ మాటలను జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వడం లేదనేది అర్థమవుతోంది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచించాలని శుక్రవారం ముగ్గురు పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. అయితే, ఓదార్పుపై సోనియా ప్రస్తావిస్తే తప్ప తాను మాట్లాడబోనని రోశయ్య వారితో చెప్పారు. జగన్ యాత్రకు వెళ్తే తాము భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications