ధిక్కారానికి రెడీ: దేనికైనా వైయస్ జగన్ సిద్ధం

ఓదార్పు యాత్రకు మాటిమాటికీ అనుమతి అవసరం లేదని కాంగ్రెసు నాయకుడు గట్టు రామచంద్ర రావు అన్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిందని, చిన్న ఆటంకం రాకపోతే ఇప్పటికే మరో రెండు జిల్లాల పర్యటన ముగిసి ఉండేదని ఆయన అన్నారు. మొదటిసారి ఓదార్పు యాత్రకు వెళ్లే సమయంలో జగన్ ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారని, అందువల్ల మాటిమాటికీ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రతో పార్టీకి సంబంధం లేదని, ఇది పూర్తిగా జగన్ వ్యక్తిగతమని, దీన్ని తమ గురువు, ముఖ్యమంత్రి కె. రోశయ్య అర్థం చేసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ అన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications