సీనియర్లకు బెదిరింపు ఫోన్కాల్స్: జగన్ వర్గం పనేనా?

ఓదార్పు యాత్రలో పాల్గొనాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు. వారి మనసంతా వైయస్తోనే ఉంది. కానీ యాత్రలో పాల్గొనకుండా వారిని అడ్డుకున్నారు. ఫలితంగా వారు నరకయాతన అనుభవిస్తూ.. వారు రాలేక వారి భార్యలు, సోదరులు, బంధువులను పంపిస్తున్నారంటూ విమర్శించారు.
దీనిపై వైయస్ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నేతలు భగ్గుమన్నారు. ఆ మరుక్షణమే వైఎస్ వర్గం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ వేడి చల్లారక ముందే.. మీడియాలో సరికొత్త కథనాలు వచ్చాయి. సీనియర్ నేతలైన కేకే (కె.కేశవరావు), వీహెచ్ (వి.హనుమంతరావు)లకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications