అక్రమాలపై స్వామివారికి విన్నవించుకునేందుకు పాదయాత్ర: చిరంజీవి
టిటిడి అక్రమాలపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రక్షించే స్థితిలో లేదు కాబట్టి నిన్ను నీవే రక్షించుకోవాలంటూ చిరంజీవి స్వామివారికి ఓ వినతిపత్రం సమర్పంచనున్నారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
Comments
Story first published: Friday, July 16, 2010, 11:35 [IST]