నాకు ఆదేశాలు అందలేదు: అంబటి రాంబాబు

మహా నేత వైయస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల కుటుం బాలను ఓదార్చడానికి ఆయన తనయుడు జగన్ 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తుంటే ఇతర పార్టీలతో పాటుగా కాంగ్రెసులోని కొందరు వద్ధ నేతలు దానికి రాజకీయ రంగు పులుముతున్నా రన్నారు. ఎవరు ఎంత చెప్పినా అధిష్ఠానానికి ప్రజాదరణ కలిగిన నేత ఎవరో ఇప్పుడు తెలిసిందని, కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్ప మొయిలీ చేసిన తాజా ప్రకటనే అందు కు నిదర్శనమనం.












Click it and Unblock the Notifications