తెలుగుదేశం పార్టీకి మిగిలింది తీర్ధయాత్రలే: విజయశాంతి

ఈ ఉపఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ చేతిలో రెండోసారి ఓడిపోయిన పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరులోని రెండు అక్షరాలైన డి.ఎస్.కు విజయశాంతి ఆసక్తిదాయకమైన వివరణ ఇచ్చారు. ఆ పేరులోని డి అంటే నో డిపాజిట్ అని, ఎస్ అంటే నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు. తెరాస విజయం క్రెడిట్ అంతా ప్రజలదేనని ఆమె అన్నారు. ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆమె అన్నారు. కాంగ్రెసు నాయకులు మాట మారుస్తూ ఉంటారని ప్రజలు అనుకుంటున్నారని, కాంగ్రెసు నాయకులను ప్రజలు తిడుతున్నారని ఆమె అన్నారు. బాబ్లీ పోరు చంద్రబాబు పోరాటం నాటకమేనని ఆమె అన్నారు. ఎన్నికల్లో తన విధి తాను నిర్వహించానని ఆమె అన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications