తెలంగాణ రాష్ట్రం కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఇషాంత్ రెడ్డి శుక్రవారం రాత్రే అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు కారణం తెలియజేస్తూ అతను ఓ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఓడిపోతే ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకుంటున్నానని అతను రాశాడు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్, కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ద్రోహులని అతను రాశాడు.
తన మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకూడదని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాలని అతను కోరుకున్నాడు. ఇషాంత్ రెడ్డి మృతదేహం వద్దకు పెద్దయెత్తున విద్యార్థులు చేరుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకుందామని విద్యార్థి నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications