భార్య కాలు నరికి గోనెసంచీలో వేసుకుని భర్త పరారీ

Nellore
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఓ కసాయి భర్త దారుణానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. రామయ్య అనే వ్యక్తి తన భార్య కుడి కాలు నరికి ఆ కాలును గోనెసంచీలో వేసుకుని పారిపోయాడు. భార్యపై అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. రామయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం ఆంజనేయ సత్రం గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు, మూడు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త చేతిలో కాలు కోల్పోయిన మహిళకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+