మన తెలుగుతల్లి పుస్తకావిష్కరణపై తెలంగాణ దెబ్బ

పుస్తకావిష్కరణను అడ్డుకునే సమయంలో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్, తదితరులు వచ్చారు. తెలంగాణవాదుల గొడవతో పుస్తకావిష్కరణ ఆగిపోయింది. వక్తలు ఒక్కరొక్కరే అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అయితే మరింత మంది తెలంగాణవాదులు వేదిక వద్ద అలాగే ఉండిపోయారు. పుస్తకావిష్కరణ సభకు పట్టుమని పది మంది కూడా రాలేదు. కానీ పోలీసులు మాత్రం వంద మందికి పైగా ఉన్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications