మన తెలుగుతల్లి పుస్తకావిష్కరణపై తెలంగాణ దెబ్బ

పుస్తకావిష్కరణను అడ్డుకునే సమయంలో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్, తదితరులు వచ్చారు. తెలంగాణవాదుల గొడవతో పుస్తకావిష్కరణ ఆగిపోయింది. వక్తలు ఒక్కరొక్కరే అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అయితే మరింత మంది తెలంగాణవాదులు వేదిక వద్ద అలాగే ఉండిపోయారు. పుస్తకావిష్కరణ సభకు పట్టుమని పది మంది కూడా రాలేదు. కానీ పోలీసులు మాత్రం వంద మందికి పైగా ఉన్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications