తమిళనాడు రోడ్డు ప్రమాదంలో 8 మంది కర్నాటకవాసుల మృతి
టాటా సుమోలో కర్నాటక వాసులు తిరుత్తణిలోని ఆలయానికి వెళ్లి కాంచీపురం వెళ్తుండగా బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
Story first published: Wednesday, August 4, 2010, 15:23 [IST]