శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున లేఖ ఇచ్చేది లేదు: చంద్రబాబు నాయుడు
కామన్వెల్త్ నిర్వహణలో అవినీతి దేశ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ క్రీడల్ని నిర్వహిస్తామని ఏడేళ్ల క్రితమే నిర్వహిస్తామని తెలిసినా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని విమర్శించారు. కామన్వెల్త్ నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని సీఈసీనే స్పష్టం చేసిందని చెప్పారు.
Comments
తెలుగుదేశం తెలంగాణ చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ telugudesam telangana chandrababu srikrishna committee hyderabad
Story first published: Wednesday, August 4, 2010, 15:41 [IST]