వైయస్ జగన్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

పార్టీకి జగనే ప్రధాన ఆకర్షణ అని, అంతటి ప్రజా నాయకుడు మరొకరు లేరని, ఆయన లేకుంటే రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన వర్గం చేస్తున్న ప్రచారం పట్ల రాహుల్ మండిపడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర నాయకత్వంపైన, అధిష్ఠానంపైన జగన్ వర్గం గతంలో ఇంతకన్నా ఎక్కువగా విమర్శలు గుప్పించిందని, అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కానీ రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ సమీక్ష చేపట్టి, లోతుగా విశ్లేషించిన తర్వాత ఢిల్లీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని, జగన్ వర్గీయులపై వరుసగా వేటు పడడం మొదలైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications