వైయస్ జగన్ తో రాజీ యత్నాల వార్తలను కొట్టేసిన ఎఐసిసి

సందీప్ దీక్షిత్ తో వైయస్ జగన్ భేటీపై మాట్లాడేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడేందుకు నిరాకరించారు. జగన్ ఓదార్పు యాత్రపై గానీ జగన్ వ్యవహారంపై గానీ మాట్లాడేందుకు కాంగ్రెసు వర్గాలు ఇష్టపడడం లేదు. సందీప్ దీక్షిత్ ను తాను కలిసిన విషయాన్ని వైయస్ జగన్ కూడా ధ్రువీకరించారు. అయితే తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్, సందీప్ దీక్షిత్ ఒకే కారులో పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications