వైయస్ జగన్ తో రాజీ యత్నాల వార్తలను కొట్టేసిన ఎఐసిసి

సందీప్ దీక్షిత్ తో వైయస్ జగన్ భేటీపై మాట్లాడేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడేందుకు నిరాకరించారు. జగన్ ఓదార్పు యాత్రపై గానీ జగన్ వ్యవహారంపై గానీ మాట్లాడేందుకు కాంగ్రెసు వర్గాలు ఇష్టపడడం లేదు. సందీప్ దీక్షిత్ ను తాను కలిసిన విషయాన్ని వైయస్ జగన్ కూడా ధ్రువీకరించారు. అయితే తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్, సందీప్ దీక్షిత్ ఒకే కారులో పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications