తెలంగాణ దేశంపై యుద్ధమై: సీమాంధ్ర మంత్రుల రిపోర్టు

జీ 24 గంటలు చానెల్ అందించిన వివరాల ప్రకారం సీమాంధ్ర మంత్రుల నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై కమిటీని వేయడం ఆశ్చర్యకరం. ఆత్మగౌరవం, స్వయం పాలన పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని అడగడం దేశ సమైక్యతకు భంగం కలుగుతుంది. అది దేశవ్యతిరేక డిమాండ్, అది దేశవిచ్ఛిన్నతకు దారి తీస్తుంది. తెలంగాణ డిమాండ్ కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలాంటిదే.












Click it and Unblock the Notifications