కుసుమ కుమారికి హైకోర్టులో తాత్కాలిక ఊరట

కుసుమ కుమారిని విసి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను కుసుమ కుమారి హైకోర్టులో సవాల్ చేశారు. తన హయాంలో జరిగాయని చెబుతున్న అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ తన వివరణ కూడా తీసుకోలేదని, కనీస నిబంధనలు పాటించకుండా తనను పదవి నుంచి తొలగించారని ఆమె హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను జగన్ మనిషిని కాబట్టే తనను తొలగించారని కూడా ఆమె ఆరోపించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications