ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్: రాజ్ న్యూస్ టార్గెట్ చంద్రబాబు కూడా

ఆ ఇద్దరు శాసనసభ్యుల ఆరోపణల తర్వాత రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక వైయస్ జగన్ వర్గాన్ని లక్ష్యం చేసుకుంటూ గురువారం వార్తాకథనాలు ప్రచురించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు చెందిన ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2002లో జరిగాయి. ఆ తర్వాత దానికి సంబంధించి 2004లో వైయస్ దానికి సంబంధించి మరింత దారుణంగా వ్యవహరించారనేది రాజ్ న్యూస్ వార్తాకథనం సారాంశం. వైయస్, చంద్రబాబులిద్దరికీ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో పాత్ర ఉందని రాజ్ న్యూస్ టీవీ చానెల్ ఆరోపిస్తూ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. భూములను ఊడ్చుకు తిన్నరంటూ వ్యాఖ్యానించింది. ఒక్కరు గుడిని మింగేటోడైతే, మరొకరు గుడిలో లింగాన్ని కూడా మింగెటోడని వ్యాఖ్యానించింది. చంద్రబాబు, వైయస్ ఇద్దరూ ఈ కుంభకోణంలో జేబులు నింపుకున్నారని ఆరోపించింది. నానక్ రామ్ గుడాకు చెందిన భూములను ఎమ్మార్పీయస్ ప్రాపర్టీస్ కు ఎలా కట్టబెట్టారు, ఎవరి హయాంలో జరిగిందనే విషయంపై సవివరమైన కథనం ప్రసారం చేసింది.
ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది తెలుగు ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వైయస్ ఈనాడును టార్గెట్ చేసుకోవడానికి కారణం కూడా అదే. అందువల్ల ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రను, తెలుగుదేశం పార్టీ పాత్రను అది వెల్లడించలేదనే విమర్శ ఉంది. ఈ స్థితిలో రాజ్ న్యూస్ ఇద్దరు నాయకులను టార్గెట్ చేసుకుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications