వైయస్ జగన్ ఓదార్పులో పాల్గొనవద్దని ఆదేశాలు రాలేదు: బాలినేని

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ప్రకాశం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులంతా పాల్గొంటారని తనకు 90 శాతం నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఏడు రోజులు నిర్వహించాలని తొలుత అనుకున్నామని, అయితే అది మరిన్ని రోజులు జరగవచ్చునని ఆయన అన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్ జగన్ కు సమీప బంధువు కూడా.












Click it and Unblock the Notifications