తెలంగాణపై చంద్రబాబు తేల్చేశారు: నేతలు డమ్మీలే

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గత అయిదేళ్లలో రియల్ఎస్టేట్ వ్యాపారులకు ఏపీఐఐసీ ఏమేరకు సహకరించిందో విచారణ జరపాలని కోరారు. సీబీఐ విచారణ జరిపితే పెద్దలంతా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలోని ఖనిజసంపద అంతా ఒకే కుటుంబం చేతుల్లో ఉందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications