వైయస్ జగన్ వ్యతిరేకులపై కొండా సురేఖ మండిపాటు
వైఎస్ను అభిమానించేవారిపై ఎందుకు కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు ఏ విధమైన షోకాజ్ నోటీసు అందలేదని ఆమె చెప్పారు. తమ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఏ విధమైన లేఖ అందలేదని, మీడియా ద్వారా తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇచ్చిన సమాచారం తప్ప అంబటికి అధికారికంగా లేఖ అందలేదని ఆమె అన్నారు.
Comments
కొండా సురేఖ ఓదార్పు యాత్ర వైయస్ జగన్ కాంగ్రెసు హైదరాబాద్ konda surekha ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Friday, August 13, 2010, 13:57 [IST]