ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థుల ప్రతిజ్ఞలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంటే ఆత్మహత్యలు కాదని వక్తలు పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ సాధించాకుందామని అన్నారు. గుండె నిబ్బరంతో వ్యవహరించాలని వారు విద్యార్థులకు సూచించారు. తెలంగాణ వచ్చి తీరుతుందని నమ్మబలికారు. కాగా, హైదరాబాదులోని గన్ పార్కు వద్ద కూడా విద్యార్థులు సామూహిక ప్రతిజ్ఝ చేశారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సామూహిక ప్రతిజ్ఞలు జరిగాయి. ఖమ్మంలో విద్యార్థులు మానవ హారం నిర్మించారు. నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications