వైయస్ జగన్ ఓదార్పుపై మరోసారి తేల్చేసిన పురంధేశ్వరి

తాను చెప్పింది పొరపాటని భావిస్తే అహ్మద్ పటేల్ తో మాట్లాడి ధ్రువీకరించుకోవచ్చునని ఆమె అన్నారు. అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా నడుచుకున్నందు వల్లనే పార్టీలోని కొందరిపై వేటు పడిందని ఆమె అన్నారు. పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మరికొందరు తమపై ఎందుకు విరుచుకుపడుతున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టడం లేదని, అవకాశం వస్తే ఆలోచిస్తానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications