ఆంధ్రజ్యోతి డైలీపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే గవర్నర్ సూచనపై తీవ్ర దుమారం చెలరేగింది. గవర్నర్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా మండిపడింది. గవర్నర్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించింది. గవర్నర్ తీరును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తప్పు పట్టారు. గవర్నర్ కార్యాలయం నిఘా విభాగం మాదిరిగా మారిందని, రాజకీయమయమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దుమారంతో ఇరకాటంలో పడిన గవర్నర్ ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications