వైయస్ జగన్ ఓదార్పుపై చంద్రబాబు కామెంట్

మంత్రుల కన్ను పడితే గుట్టలు, కొండలు కూడా తరిగిపోతున్నాయని ఆయన అన్నారు. కన్నెధార గ్రానైట్ గనుల లీజు రద్దుకు పోరాడుతామని ఆయన అన్నారు. ఆ గనులను గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య పాలనలో రాష్ట్రం జ్వరాంధ్రగా మారిందని చంద్రబాబు విమర్శించారు. విద్యార్థులకు ఫీజలు తిరిగి చెల్లించేవరకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులను పట్టించుకోకుండా రోడ్లన్నీ వైఎస్ విగ్రహాలతో నింపేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications