చంద్రబాబు నాయుడు చేతిలోకి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీ?

చంద్రబాబు చేతిలోకి పత్రిక వెళ్లిపోతుండడంతో జర్నలిస్టులు పలువురు రాజీనామాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆ పత్రికలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన జర్నలిస్టులున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ఏదో మేరకు తెలంగాణ విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు చేతిలోకి వెళ్తే ఆ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణకు చెందిన జర్నలిస్టులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ అసిస్టెంట్ ఎడిటర్ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్న తెలంగాణ దినపత్రికలో ఎడిటర్ గా చేరుతున్నట్లు సమాచారం.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications