చంద్రబాబు నాయుడు చేతిలోకి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీ?

చంద్రబాబు చేతిలోకి పత్రిక వెళ్లిపోతుండడంతో జర్నలిస్టులు పలువురు రాజీనామాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆ పత్రికలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన జర్నలిస్టులున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ఏదో మేరకు తెలంగాణ విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు చేతిలోకి వెళ్తే ఆ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణకు చెందిన జర్నలిస్టులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ అసిస్టెంట్ ఎడిటర్ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్న తెలంగాణ దినపత్రికలో ఎడిటర్ గా చేరుతున్నట్లు సమాచారం.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications