చర్చిలను టార్గెట్ చేసుకున్న కడప ఎంపి వైయస్ జగన్
ప్రీస్ట్స్, పాస్టర్లు, ఎవాంజెలిస్టులు క్రైస్తవుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రకాశం జిల్లాలో మెజారిటీ మాలలు క్రైస్తవులు. మాల జనాభా ఈ జిల్లాలో 20 శాతం ఉంటుంది. క్రైస్తవ మత గురువుల ద్వారా జగన్ కు అనుకూలంగా వారిని మలిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారి మద్దతు లభిస్తే ప్రకాశం జిల్లాలో ఓట్లు రాబట్టుకోవడం సులభమవుతుందని అంటున్నారు.
Story first published: Friday, September 24, 2010, 17:50 [IST]