హైదరాబాదులో టిడిపి నేత చలసాని పండు దారుణ హత్య

చలసాని పండు రెండు రోజుల క్రితం తన అనుచరుడు మహేందర్ రెడ్డితో కలిసి హైదరాబాదు వచ్చాడు. దీంతో మహేందర్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలసాని పండు పెనమలూరు శాసనసభా నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో మంత్రి పార్థసారథిపై ఆయన ఓటమి పాలయ్యారు. చలసాని పండు ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో హైదరాబాదు వచ్చినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఆయన హత్యకు కారణమై ఉంటుందని కూడా భావిస్తున్నారు. పండుపై పలు కేసులున్నాయి. ఆయన కాంగ్రెసు నాయకుడు వంగవీటి రంగా హత్య కేసులో కూడా నిందితుడు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications