కెకె సీమాంధ్రులను అవమానపరుస్తున్నాడు: శైలజానాథ్

బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా చెందినవాడిగా మాట్లాడటం తగదన్నారు. పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాలి. కాని ఆయన అలా మాట్లాడకూడదని అన్నారు. అసలు కెకె ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండి ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. హెచ్చరికలు, రెచ్చగొట్టే మాటలు ఆయన వయసుకు తగినవి కాదని తెలుకోవాలని ఆయన సూచించారు. ఆయన తన మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications