జీతాల గొడవ: ఆందోళన బాటలో శ్రీచైతన్య తెలంగాణ లెక్చరర్లు

హైదరాబాద్ లోని ఆంధ్ర కళాశాలల్లో తెలంగాణ పేరుతో వివక్ష చూపుతున్నారని ఆందోళన చేస్తున్న లెక్చరర్స్ ఆరోపిస్తున్నారు. యాజమాన్యాలు తెలంగాణ లెక్చరర్లను లెక్చరర్ లా చూడకుండా ఓ పనివాడిగా చూస్తున్నాయంటున్నారు. తమ నుండి శ్రమదోపిడి చేయించుకుంటున్నారన్నారు. కాగా ధర్నా ఉద్రిక్తం అయ్యే సూచనలు కనిపించటంతో పోలీసులను మోహరించే అవకాశం ఉంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications