పేరుకు గవర్నమెంట్ టీచరే, ఆస్తులు మాత్రం 4 కోట్లపైనే

ఈ సోదాలలో 4కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఆయన కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ధర్మపురిలో 14 ఎకరాల పొలం ఉన్నట్లు, అలాగే మెదక్ జిల్లాలోనూ ఓ ప్రాంతంలో 33 గుంటల భూమి ఉన్నట్లు కనుగొన్నారు. కాగా మూడు నెలల క్రితం ఏసీబీ దాడుల్లో విజయానందన్ అనే ఫారెస్టు అధికారికి భారీ అక్రమ ఆస్తులున్నట్లు బయటపడ్డాయి. ఆ ఫారెస్టు అధికారికి ఉపాధ్యాయుడు రవీందర్ సమీప బంధువు కావటంతో అధికారులకు ఈయనపైనా అనుమానం వచ్చి, సమాచారాన్ని సేకరించారు. రవిందర్ కూడా అక్రమ ఆస్తులు ఉన్నాడన్న సమాచారం అందటంతో అధికారులు ఏకకాలంలో ఆయన ఇంటిలో, ఆయన బంధువుల ఇంటిలో సోదాలు చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications