కర్ణాటకలో 16 మంది శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు

అక్టోబర్ 6వ తేదీన పార్టీల బలాబలాలను మార్చకుండా యెడ్యూరప్ప బలపరీక్షకు సిద్ధపడేలా చూడాలని గవర్నర్ భరద్వాజ స్పీకర్ బోపయ్యను ఆదేశించారు. అయితే, స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించి 16 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన 16 మంది సభ్యులు యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. వారి సస్పెన్షన్ తో సభలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 208కి తగ్గింది. కాంగ్రెసు, జెడిఎస్ బలాలు కలిపితే 101 మంది సభ్యులు మాత్రమే అవుతున్నారు. దీంతో 106 మంది సభ్యుల బలంతో గట్టెక్కాలని యెడ్యూరప్ప భావిస్తున్నారు. అయితే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications